అది మాకొద్దు.. మీరే తీస్కోండి: పాకీయులతో ఇండియన్స్

"సరిగ్గా...... పాకిస్తాన్- ఇండియా బోర్డర్ లైన్ మీద... కోడి గుడ్డు పెట్టింది!!!!!!!!!!!!!! పాక్ వాళ్ళు.... "అది మా గుడ్డు" అన్నారు!! "సరే... ఒక గంటలో...... ఎవరు ఎక్కువమందిని చితక్కొడతారో... వాళ్లదే

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (15:08 IST)
"సరిగ్గా...... 
పాకిస్తాన్- ఇండియా బోర్డర్ లైన్ మీద...
కోడి గుడ్డు పెట్టింది!!!!!!!!!!!!!!
 
పాక్ వాళ్ళు....
"అది మా గుడ్డు" అన్నారు!!
 
"సరే... ఒక గంటలో......
ఎవరు ఎక్కువమందిని చితక్కొడతారో...
వాళ్లదే ఆ గుడ్డు" అన్నారు... మన ఇండియన్స్ !!
 
"వాకే.. ముందు మీరు మొదలెట్టండి!" అన్నారు "పాక్"వాళ్ళు.
 
మన ఇండియన్స్ .....
బోర్డర్ దాటి వెళ్లి ...
ఒక గంటలో 500 "పాకీ"యులని చితక్కొట్టారు.
 
"ఓస్ అంతేనా....
హిప్పుడు మా వంతు..
మేము కొడతాం"అన్నారు "పాకీ"యులు.
 
"అవసరం లేదు...
ఆ గుడ్డు మీరే తీసుకోండి!!" అన్నారు నవ్వుకుంటూ మన "ఇండియన్స్"
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

అధికంగా పసుపు వాడితే?

అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?

గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments