Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు త్వరపడండి, పద్మావతి అమ్మవారి వరలక్ష్మివ్రతంలో మీరూ పాల్గొనవచ్చు, ఎలా?

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (23:54 IST)
సిరుల తల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగష్టు 20వ తేదీన వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా నిర్వహిందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఈ కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించనున్నారు.
 
ఆగష్టు 20వ తేదీన ఉదయం అమ్మవారి మూలవర్లకు, ఉత్సవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీక్రిష్ణస్వామి ముఖ మండపంలో వరలక్ష్మివ్రతం నిర్వహించనున్నారు. కేవలం టిటిడికి సంబంధించిన భక్తి ఛానల్‌లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
 
వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలు కల్పించింది టిటిడి. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లను కూడా విక్రయిస్తోంది. ఈ సేవలో పాల్గొనాలంటే టిటిడి వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. టిక్కెట్లు పొందిన వారికి ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా గృహస్తుల చిరునామాకే టిటిడి పంపించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి సురక్షితంగా చేరుకున్న నేపాల్‌లో చిక్కుకున్న 150మంది తెలుగువారు

2027 గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేపట్టాలి.. రేవంత్ రెడ్డి ఆదేశాలు

నేపాల్‌లో ఘర్షణలు - హోటల్‌కు నిప్పు - భారత మహిళ మృతి

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీకి భారీ వర్ష సూచన

మేమంతా భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతున్నాం.. ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణ

అన్నీ చూడండి

లేటెస్ట్

50 సంవత్సరాల తర్వాత అరుదైన కలయిక.. సూర్యుడు, గురువు- త్రి ఏకాదశ యోగంతో..?

Naimisharanya: బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సమక్షంలో నైమిశారణ్యంలో పూర్తయిన భాగవత సప్తాహం

TTD: అన్నప్రసాద సేవ కోసం కూరగాయల విరాళాలు.. డైనమిక్ వ్యవస్థ సిద్ధం

Sankatahara Chaturthi 2025: బుధవారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే?

10-09-2025 బుధవారం ఫలితాలు - కీలక పత్రాలు.. నగదు జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments