Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంబా నదీతీరంలో మహిళలకు స్నాన ఘాట్లు.. శబరిమలలో ప్రత్యేక ఏర్పాట్లు

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కోసం కేరళ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. పంబా నదీతీరంలో మహిళల కోసం ప్రత్యేక ఘాట్‌లను నిర్మించడంతోపాటు బస్సుల్లో మహిళలకు ప్రత

Pampa River
Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (18:06 IST)
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కోసం కేరళ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. పంబా నదీతీరంలో మహిళల కోసం ప్రత్యేక ఘాట్‌లను నిర్మించడంతోపాటు బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు, మహిళలకు అనుకూలంగా ఉండేలా టాయ్‌లెట్ల నిర్మాణం వంటి పలు ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది.
 
ప్రస్తుతం దేశంలో హజ్‌ యాత్ర తర్వాత శబరిమల యాత్రనే ప్రపంచంలో రెండో అతిపెద్ద యాత్రగా పరిగణిస్తారు. దశాబ్దాలుగా శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశంలేని క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించిన విషయం తెల్సిందే. సుప్రీం తీర్పును మేథావులు, అభ్యుదయవాదులు స్వాగతించగా, సంప్రదాయాలు, ఆచారాలకు ఈ తీర్పు విరుద్ధమని హిందూ వర్గాలు మండిపడుతున్నాయి. అయితే, కేరళ సర్కారు మాత్రం సుప్రీం తీర్పు మేరకు ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

తర్వాతి కథనం
Show comments