Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఐపిలు అరగంటలో తిరుమల దర్శనం ఇక కష్టమే, ఎందుకంటే?

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (17:41 IST)
అరగంటలో శ్రీవారి దర్సనం కావాలంటే సుపథం మార్గం నుంచి వెళ్ళాలి. సుపథం అంటే 300 రూపాయల టోకెన్ తీసుకోవాలి. అది కూడా విఐపిలు సిఫారసు చేసే వారికి మాత్రమే ఇస్తుంటారు. ఈ టోకెన్ తీసుకోవడం అంత సులువు కాదు. విఐపికి బాగా తెలియాలి. ఆ విఐపి ఇచ్చిన సిఫారసు లేఖను టిటిడి స్వీకరించాలి.

 
అది కూడా టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి చేతిలో ఉంటుంది. అయితే టిక్కెట్ దొరికిందంటే చాలు దర్సనం చాలా సులువు. ఆలయానికి సమీపంలోని సుపథం నుంచి ఎంటరై అతి సులువుగా స్వామివారిని దర్సించేసుకోవచ్చు. అందుకే చాలామంది ఈ టిక్కెట్లు కోసమే ప్రయత్నం చేస్తుంటారు.

 
భక్తుల మధ్య ఎక్కువ సేపు నిలబడలేని వారు క్యూలైన్లలో నిలబడేందుకు ఇబ్బంది పడేవారికి సుపథం దర్సనం ఒక సువర్ణ అవకాశం. అయితే టిటిడి ఆ దర్శనంలో మార్పు చేసింది. కేవలం టిటిడి ఉద్యోగ కుటుంబీకులకు, పెన్షనర్లకు, మఠ, పీఠాధిపతులు, వారి శిష్యబృందానికి మాత్రమే సుపథం మార్గంలో ప్రవేశాన్ని కల్పించనుంది.

 
మిగిలిన ఎవరికీ ఆ అవకాశం లేదు. సిఫార్సు దర్సనాల అనుమతిని ఆదివారం నుంచి నిలిపివేసింది. ఇక అలాంటి దర్సనం చేసుకోవడం విఐపిలకు కుదరదు. ఒకవేళ 300 రూపాయల టోకెన్ తీసుకున్నా వైకుంఠం -1 నుంచే వారిని అనుమతిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

25-05-2025 నుంచి 31-05-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

Sani Pradosham: శనివారం మహా ప్రదోషం: పెరుగు అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తే?

24-05-2025 శనివారం దినఫలితాలు - ధనసమస్యలు ఎదురవుతాయి

Apara Ekadashi 2025: అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసీకోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments