Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెస్ట్ పరిశుభ్రమైన ప్రాంతంగా తిరుమల... అవార్డు ఇచ్చిన సీఎం చంద్రబాబు

వచ్చే 2018 అక్టోబర్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన దేవాలయం తిరుమల వేంకటేశ్వరస్వా

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (12:48 IST)
వచ్చే 2018 అక్టోబర్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు.  దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన దేవాలయం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయమేనన్నారు. తిరుపతిలోని మహతిలో జరిగిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 
 
బెస్ట్ పరిశుభ్రమైన ఆలయంగా తిరుమల శ్రీవారి ఆలయం నిలువగా ఆ అవార్డును తితిదే అధికారులకు సీఎం అందజేశారు. అలాగే ఏపీలోని తిరుపతి, నరసారావుపేట, విశాఖపట్నం, గుంటూరుజిల్లాలు బెస్ట్ మున్సిపాలిటీలుగా నిలిచాయి. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలలో ఉన్న పరిశుభ్రతపై ప్రధాని నరేంద్ర మోడీనే మెచ్చుకున్నారంటే టిటిడి ఏ స్థాయిలో పనిచేస్తోందో అందరికీ అర్థమై ఉంటుందన్నారు. టిటిడిని ప్రతి ఒక్కరు ఆదర్సంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలోని 110 పట్టణాలు, 1368 గ్రామపంచాయతీలను బహిరంగ మూత్ర విసర్జన రహితమైన ప్రాంతాలుగా చంద్రబాబు ప్రకటించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు: ఈ వారం ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం

27-04-2015 ఆదివారం ఫలితాలు - ఉచితంగా ఏదీ ఆశించవద్దు

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

తర్వాతి కథనం
Show comments