Webdunia - Bharat's app for daily news and videos

Install App

24వ తేదీ గురువారం 10 గంటలకు శ్రీవారి దర్శన టిక్కెట్లు రిలీజ్

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (07:57 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లను నవంబరు 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఇవన్నీ దివ్యాంగుల కోటా టిక్కెట్లు. వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 
 
వయోవృద్ధులు. దివ్యాంగులు, దీర్ఘాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తితిదే తెలిపింది. 
 
కాగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు. దివ్యాంగులు, ఐదేళ్ల లోపు చంటి బిడ్డలతో వచ్చే తల్లిదండ్రులకు తితిదే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. వీరికి ప్రతినెలా రెండు రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

Andhra liquor scam: వైకాపాకు కొత్త తలనొప్పి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సమన్లు

హిమాచల్ ప్రదేశ్‌లో కీచక టీచర్ : 24 మంది బాలికలకు లైంగిక వేధింపులు

పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు.. కూల్‌డ్రింక్స్ వివాదం.. నవవధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

19-06-2025 గురువారం దినఫలితాలు - వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు...

బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

తర్వాతి కథనం
Show comments