Webdunia - Bharat's app for daily news and videos

Install App

24వ తేదీ గురువారం 10 గంటలకు శ్రీవారి దర్శన టిక్కెట్లు రిలీజ్

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (07:57 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లను నవంబరు 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఇవన్నీ దివ్యాంగుల కోటా టిక్కెట్లు. వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 
 
వయోవృద్ధులు. దివ్యాంగులు, దీర్ఘాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తితిదే తెలిపింది. 
 
కాగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు. దివ్యాంగులు, ఐదేళ్ల లోపు చంటి బిడ్డలతో వచ్చే తల్లిదండ్రులకు తితిదే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. వీరికి ప్రతినెలా రెండు రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

బైకు కొనివ్వలేదని తండ్రిపై గొడ్డలితో దాడి... తీవ్ర గాయాలు...

తల్లికి అక్రమ సంబంధాలు ఉన్నాయనీ.. ఆమెపైనే అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధ కుమారుడు!

ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్త... ఆపై దొంగలు చంపేశారంటూ...

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్ - ఏడుగురు దుర్మరణం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

15-08-2025 శుక్రవారం దినఫలాలు - నిస్తేజానికి లోనవుతారు.. ఖర్చులు అధికం...

తర్వాతి కథనం
Show comments