Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

Webdunia
మంగళవారం, 24 మే 2022 (08:53 IST)
శ్రీవేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టిక్కెట్లను మంగళవారం విడుదల చేయనున్నారు. ఇవి ఆగస్టు నెలకు సంబంధించిన సేవా టిక్కెట్లు. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార టిక్కెట్ల కోటాను ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. 
 
అలాగే, సుప్రభాతం, తోమాల, అర్జన టిక్కెట్లతో పాటు జూలై నెలకు సంబంధించిన అష్టదళ పాదపద్మారాధన సేవా టిక్కెట్లెను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 
 
ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పిస్తుండగా అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్ ద్వారా డిప్ సేవా టిక్కట్లు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన వర్చువల్ కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ టిక్కెట్ల కోటా బుధవారం విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

తర్వాతి కథనం
Show comments