Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

Webdunia
మంగళవారం, 24 మే 2022 (08:53 IST)
శ్రీవేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టిక్కెట్లను మంగళవారం విడుదల చేయనున్నారు. ఇవి ఆగస్టు నెలకు సంబంధించిన సేవా టిక్కెట్లు. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార టిక్కెట్ల కోటాను ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. 
 
అలాగే, సుప్రభాతం, తోమాల, అర్జన టిక్కెట్లతో పాటు జూలై నెలకు సంబంధించిన అష్టదళ పాదపద్మారాధన సేవా టిక్కెట్లెను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 
 
ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పిస్తుండగా అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్ ద్వారా డిప్ సేవా టిక్కట్లు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన వర్చువల్ కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ టిక్కెట్ల కోటా బుధవారం విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

Ganesha Festival: చామంతి పువ్వులకు భారీ డిమాండ్.. కిలో రూ.500

జమ్మూకాశ్మీర్‌‌లో భారీ వర్షాలు.. ఇంటర్నెట్ బంద్- వైష్ణోదేవి యాత్రకు అంతరాయం

అమెరికన్ సంస్థ జీఈతో భారత్ డీల్.. 1 బిలియన్ డాలర్ల ఒప్పందం సంతకానికి రెడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

తర్వాతి కథనం
Show comments