Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్ ఎపుడంటే...?

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (10:11 IST)
కలియుగదైవం శ్రీవారి ఆర్జితసేవా జనవరి కోటా టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు అధికారులు వెల్లడించాయి. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. 
 
జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టిక్కెట్ల ఆన్‌లైన్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుందని వివరించింది. ఆ తర్వాత లక్కీడిప్ ద్వారా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని తితిదే తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

తర్వాతి కథనం
Show comments