Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్ ఎపుడంటే...?

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (10:11 IST)
కలియుగదైవం శ్రీవారి ఆర్జితసేవా జనవరి కోటా టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు అధికారులు వెల్లడించాయి. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. 
 
జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టిక్కెట్ల ఆన్‌లైన్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుందని వివరించింది. ఆ తర్వాత లక్కీడిప్ ద్వారా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని తితిదే తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడవాలన్నదే ప్లాన్ : ప్రధాన నిందితుడు వాంగ్మూలం

నాగర్ కర్నూల్‌లో భర్త దారుణం- భార్యను అడవిలో చంపి నిప్పంటించాడు

అవినీతికి పాల్పడితే ప్రధాని అయినా జైలుకు వెళ్లాల్సిందే : అమిత్ షా

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Tapeswaram: తాపేశ్వరం లడ్డూల తయారీకి పూర్వ వైభవం.. గణేష్ పండల్ నుంచి ఆర్డర్లు

TTD: మోసాలకు అడ్డుకట్ట: భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌

23-08-2025 శనివారం దిన ఫలితాలు - మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది...

శ్రీ వల్లభ మహా గణపతిని పూజిస్తే ఏంటి ఫలితం?

Sambrani on Saturday: శనివారం సాంబ్రాణి వేస్తే.. ఎవరి అనుగ్రహం లభిస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments