Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి సాయంత్రం 4 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (10:12 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టిక్కెట్లను బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వెల్లడించారు. మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన కోటాకు చెందిన టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తితిదే ఈవీ ధర్మారెడ్డి వెల్లడించారు. 
 
రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 10 వరకు ఆన్‌లైన్ లక్కీడిప్ నిర్వహించనున్నారు. లక్కీ‌డిప్‌లో టిక్కెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన రుసును చెల్లించి టిక్కెట్లుఖరారు చేసుకోవాలని తితిదే సూచించింది. కాగా, తితిదే ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐర్లాండులో భారత సంతతి బాలికపై దాడి: జుట్టు పట్టుకుని లాగి వ్యక్తిగత భాగాలపై...

భార్యపై అనుమానం - అత్యంత నిచానికి దిగజారిన భర్త

ఉధంపూర్‌లో సిఆర్‌పిఎఫ్ వాహనం బోల్తా: ముగ్గురు మృతి, 12 మందికి గాయాలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

అన్నీ చూడండి

లేటెస్ట్

Sravana Masam: శ్రావణ మాసంలో గురువారం పూట ఎవరిని పూజించాలి?

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...

05-08- 2025 మంగళవారం ఫలితాలు - ఆకస్మిక ప్రయాణం తలపెడతారు..

Sravana masam 2025: శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఇలా చేస్తే?

Sravana Mangalvaram-శ్రావణ మంగళవారం.. హనుమంతుడు, దుర్గమ్మను పూజిస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments