Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం నిలిపివేత.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (09:37 IST)
శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిలిపివేసింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. 
 
ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆలయశుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగితోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

తర్వాతి కథనం
Show comments