Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కపిలేశ్వర ఆలయంలో భద్ర పుష్పయాగం.. ఎప్పుడంటే?

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:40 IST)
Kapileshwara Swamy
తిరుమలపై వెలసిన కపిలేశ్వర ఆలయంలో వచ్చే నెల (మే) 5న భద్ర పుష్పయాగం, మే 4న అంకురార్పణం నిర్వహించనున్నారు. మే 5వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు కపిలేశ్వరుడు, కామాక్షి దేవికి పాలు, పెరుగు, తేనె, పంచామృతం, చెరుకు రసం, విభూతి, పసుపు, చందనంతో నవ కలశ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆపై వివిధ పుష్పాలు, పత్రాలలతో భద్ర పుష్ప యాగ మహోత్సవం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.
 
ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులు, ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన అర్చకులు, ఆలయ అధికారులు తెలిసి, తెలియక చేసిన తప్పుల వల్ల కలిగే పాపాలను పోగొట్టేందుకు భద్ర పుష్ప యజ్ఞం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

అన్నీ చూడండి

లేటెస్ట్

Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?

02-06-2025 సోమవారం దినఫలితాలు - మీ వాక్కు ఫలిస్తుంది...

01-06-2025 ఆదివారం దినఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

01-06-2025 నుంచి 30-06-2025 వరకు మీ మాస ఫలితాలు

Weekly Horoscope: 01-06-2025 నుంచి 07-06-2025 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments