Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈఓగా అనిల్ కుమార్ బాధ్యతల స్వీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈఓగా బాధ్యతలు చేపట్టారాయన. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న సింఘాల్ కుటుంబ సమేతంగా తి

Webdunia
శనివారం, 6 మే 2017 (12:36 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈఓగా బాధ్యతలు చేపట్టారాయన. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న సింఘాల్ కుటుంబ సమేతంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శిచుకున్నారు. 
 
అనంతరం అలిపిరి పాదాల మండపం నుంచి కాలిబాటన తిరుమలకు వెళ్ళారు. ఈ రోజు ఉదయం స్వామివారిని దర్సించుకున్న తరువాత గత ఈఓ సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

తర్వాతి కథనం
Show comments