Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈఓగా అనిల్ కుమార్ బాధ్యతల స్వీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈఓగా బాధ్యతలు చేపట్టారాయన. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న సింఘాల్ కుటుంబ సమేతంగా తి

Webdunia
శనివారం, 6 మే 2017 (12:36 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈఓగా బాధ్యతలు చేపట్టారాయన. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న సింఘాల్ కుటుంబ సమేతంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శిచుకున్నారు. 
 
అనంతరం అలిపిరి పాదాల మండపం నుంచి కాలిబాటన తిరుమలకు వెళ్ళారు. ఈ రోజు ఉదయం స్వామివారిని దర్సించుకున్న తరువాత గత ఈఓ సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

అన్నీ చూడండి

లేటెస్ట్

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

తర్వాతి కథనం
Show comments