Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 7న కళ్యాణమస్తు.. ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తాం.. కానీ?: వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (09:22 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆగస్టు 7వ తేదీన ఉదయం 8 నుంచి 8:17 నిముషాల మధ్య మహూర్తం నిర్ణయించామని.. కలేక్టర్ కార్యాలయాలు, ఆర్డిఓ కార్యాలయాలో వివాహ జంటలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. 
 
ఇతర రాష్ట్రాల్లోనూ కళ్యాణమస్తు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధంగా వున్నట్లు వైవి ప్రకటించారు. ఇందుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావాలని తెలిపారు. 
 
2007 పిభ్రవరి 22వ తేదిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. 6వ విడతలలో కళ్యాణమస్తూ కార్యక్రమం నిర్వహణ ద్వారా 45 వేల జంటలు ఒక్కటయ్యాయని గుర్తు చేశారు. 
 
2011 మే 20వ తేదిన కళ్యాణమస్తు చివరి విడత నిర్వహించింది టిటిడి. ఇందులో నకీలి జంటలు కళ్యాణమస్తు కార్యక్రమంలో అందజేసే బంగారు తాళిబోట్టులు కోసం వివాహం చేసుకుంటున్నారని విజిలెన్స్ రిపోర్ట్ అందింది. దీంతో కళ్యాణమస్తు కార్యక్రమం ఆగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments