Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్యను పెంచనున్న తితిదే

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (15:28 IST)
కలియుగ వైకుంఠదైవంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కరోనా లాక్డౌన్ వేళ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చిన తితిదే... ప్రస్తుతం ప్రతి రోజూ 10 వేల మందిని ఆలయంలోకి అనుమతిస్తోంది. శుక్రవారం నుంచి మరో 3 వేల మంది భక్తులను అదనంగా అనుమతించాలని తితిదే అధికారులు నిర్ణయించారు. 
 
ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఈ నెల 30వ తేదీ వరకూ ప్రతి నిత్యం మరో 3 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. జులై మొదటి వారం నుంచి దర్శనం సంఖ్యను మరింత పెంచనుంది. దర్శన సమయంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 9గంటలకు ఆలయాన్ని మూసివేస్తుండగా... జులై మాసంలో రాత్రి 11 గంటలకు మూసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

తర్వాతి కథనం
Show comments