Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఛైర్మన్‌, ఈఓల ఆత్మీయ కరచాలనం.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 14 జూన్ 2016 (16:57 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం... ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థలలో ప్రముఖమైనది. అలాంటి ధార్మిక సంస్థలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. తితిదేకి సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా ఉన్నతాధికారులు కలిసే తీసుకోవాల్సింది ఉంది. అందులో ఒకటి తితిదే పాలకమండలి ఛైర్మన్‌ పదవి కాగా, మరొకటి తితిదే కార్యనిర్వహణాధికారి పదవి. 
 
మంగళవారం తిరుమలలో జరిగిన తితిదే పాలకమండలి సమావేశంలో వీరిద్దరి మధ్య ఆశక్తికరమైన విషయం ఒకటి జరిగింది. పాలకమండలి సమావేశం ప్రారంభానికి ముందే ఇద్దరూ కలిసి ఆత్మీయ కరచాలనం చేసుకున్నారు. ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఆశక్తికరమైన విషయాలను పాలకమండలి సభ్యులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఆశక్తిగా తిలకించారు. ప్రస్తుతం వీరిద్దరి ఆత్మీయ కరచాలనం ప్రస్తుతం తితిదేలో చర్చనీయాంశంగా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments