Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెంకన్నకు పెరుగుతున్న బంగారం నిల్వలు

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2015 (16:20 IST)
తిరుమల వెంకన్న స్వామికి భక్తులు కానుకలు రూపంలో సమర్పించుకునే బంగారు నిల్వలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత ఐదేళ్ళలో ఈ బంగారు నిల్వలు 5350 కేజీలకు చేరుకున్నాయి. వేంకటేశ్వర స్వామికి ప్రతియేటా హుండీ ఆదాయంగా రూ.950 కోట్లు వస్తోంది. అలాగే, బంగారం రూపంలో రూ.250 కోట్లు సమకూరుతోంది. 
 
వాస్తవానికి 2010 సంవత్సరానికి ముందువరకు కూడా శ్రీవారికి భక్తుల సమర్పించిన బంగారు కానుకలను... ముంబైలోని మింట్‌లో కరిగించి... డాలర్లుగా తయారు చేసి విక్రయించేది. ఈ డాలర్ల విక్రయంలో అవకతవకలు చోటుచేసుకోవడంతో వీటిని నిలిపివేసి, బంగారాన్నే బ్యాంకులో డిపాజిట్ చేయడం ప్రారంభించారు. 
 
ఇలా మొదటిసారి 2010 మే 23వ తేదీన 1075 కేజీల బంగారాన్ని టీటీడీ అధికారులు బంయాంకులు డిపాజిట్ చేయగా, 2011లో 1350 కేజీలు ఇలా గత 2010 నుంచి 2014 వరకు మొత్తం 5350 కేజీల బంగారాన్ని బ్యాంకులో టీటీడీ డిపాజిట్ చేసింది. ఈ బంగారానికి కొంత వడ్డీని కూడా టీటీడీ పొందుతోంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments