తిరుమల క్షేత్రంలో దసరా ఉత్సవాలు : నేడు శ్రీవారి గరుడ సేవ

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (09:29 IST)
తిరుమల పుణ్యక్షేత్రంలో దసరా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారు సర్వ భూపాల వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం గరుడ సేవను నిర్వహించనున్నారు. ఈ సేవలు లక్షలాదిగా ప్రజలు తరలిరానుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసినట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గరుడ సేవలో భాగంగా, స్వామివారు గరుడ వాహనంపై నాలుగు తిరుమాడ వీధుల్లో విహించనున్నారు. 
 
ఈ దసరా బ్రహ్మోత్సవాలపై తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, గరుడ సేవను కనులారా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, తితిదే ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అదుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు చిన్న అసౌకర్యానికి కూడా గురికాకుండా తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్సనం చేసుకుని వెళ్లాలన్నదే తమ అభిమతమని భూమన తెలిపారు. స్వామివారి సేవలో పాల్గొనం అనేది జన్మజన్మల పుణ్యఫలం, అదృష్టమని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

తర్వాతి కథనం
Show comments