Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల క్షేత్రంలో దసరా ఉత్సవాలు : నేడు శ్రీవారి గరుడ సేవ

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (09:29 IST)
తిరుమల పుణ్యక్షేత్రంలో దసరా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారు సర్వ భూపాల వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం గరుడ సేవను నిర్వహించనున్నారు. ఈ సేవలు లక్షలాదిగా ప్రజలు తరలిరానుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసినట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గరుడ సేవలో భాగంగా, స్వామివారు గరుడ వాహనంపై నాలుగు తిరుమాడ వీధుల్లో విహించనున్నారు. 
 
ఈ దసరా బ్రహ్మోత్సవాలపై తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, గరుడ సేవను కనులారా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, తితిదే ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అదుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు చిన్న అసౌకర్యానికి కూడా గురికాకుండా తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్సనం చేసుకుని వెళ్లాలన్నదే తమ అభిమతమని భూమన తెలిపారు. స్వామివారి సేవలో పాల్గొనం అనేది జన్మజన్మల పుణ్యఫలం, అదృష్టమని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

లేటెస్ట్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

తర్వాతి కథనం
Show comments