Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనీలాల వేలం పాట.. శ్రీవారికి రూ.2.38 కోట్ల ఆదాయం

తలనీలాల వేలం పాటతో శ్రీవారికి రూ.2.38 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రతినెలా తొలి గురువారం ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తుంటారు. గురువారం ఈ-వేలం ద్వారా నాలుగు రకాలకు చెందిన మొత్తం 3,500 కిలోలు తలనీలాలు

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (13:06 IST)
తలనీలాల వేలం పాటతో శ్రీవారికి రూ.2.38 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రతినెలా తొలి గురువారం ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తుంటారు. గురువారం ఈ-వేలం ద్వారా నాలుగు రకాలకు చెందిన మొత్తం 3,500 కిలోలు తలనీలాలు అమ్ముడుపోయాయి. అయితే 5వ రకం, తెల్లవెంట్రుకలు పూర్తిగా అమ్ముడు కాలేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
కాగా, ఒకటో రకం వెంట్రుకలు కిలో రూ.22,494 చొప్పున 500 కిలోలు విక్రయించగా రూ.1.12 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో రకం కిలో రూ.17,223 చొప్పున 300 కిలోలు విక్రయించగా రూ.51.67 లక్షలు, మూడో రకం కిలో రూ.2,833 చొప్పున 2,400 కిలోలు విక్రయించగా రూ.69.61 లక్షలు, నాలుగో రకం కిలో రూ.1,195 చొప్పున 300 కిలోలు విక్రయించగా రూ.4.41 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు తితిదే అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

తర్వాతి కథనం
Show comments