Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారి పెరిగిన భక్తుల రద్దీ

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. తమ ఇష్టదైవమైన తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (11:37 IST)
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. తమ ఇష్టదైవమైన తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి వైకుంఠం వెలుపల కిలోమీటర్ మేర క్యూలైన్లలో బారులు తీరారు.
 
ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. కాగా, స్వామివారిని శనివారం 74,395 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,928 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.94 కోట్లుగా లెక్కగట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments