Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీనివాసుడు ఆ రికార్డ్ సాధించాడు.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:57 IST)
ఆపద మ్రొక్కులవాడికి నిలువు దోపిడీనే అంటుంటారు పెద్దవారు. అంటే స్వామివారిని వేడుకొన్న తరువాత మ్రొక్కులు తీర్చుకునే భక్తులు కావాల్సినంత డబ్బులు హుండీలో సమర్పిస్తారన్నది అర్థం. స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. స్వామివారి ప్రాముఖ్యత అలాంటిది.
 
ఈ యేడాది హుండీ ఆదాయం బాగా పెరిగింది. గతంతో పోలిస్తే హుండీ ఆదాయం రెట్టింపు అయ్యింది. అంతేకాదు రికార్డ్‌ను సృష్టించింది. ఈ యేడాదిలో ఇప్పటికే మూడుసార్లు వందకోట్ల రూపాయల ఆదాయం దాటినట్లు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 
 
శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ యేడాది మార్చిలో 105 కోట్ల రూపాయల ఆదాయం, జూన్ నెలలో వంద కోట్ల రూపాయలు, జూలైలో 106.28 కోట్ల రూపాలయ హుండీ ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డ్‌గా కూడా టిటిడి ఈఓ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 కోసం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.. త్వరలో ప్రారంభం

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

తర్వాతి కథనం
Show comments