Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీనివాసుడు ఆ రికార్డ్ సాధించాడు.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:57 IST)
ఆపద మ్రొక్కులవాడికి నిలువు దోపిడీనే అంటుంటారు పెద్దవారు. అంటే స్వామివారిని వేడుకొన్న తరువాత మ్రొక్కులు తీర్చుకునే భక్తులు కావాల్సినంత డబ్బులు హుండీలో సమర్పిస్తారన్నది అర్థం. స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. స్వామివారి ప్రాముఖ్యత అలాంటిది.
 
ఈ యేడాది హుండీ ఆదాయం బాగా పెరిగింది. గతంతో పోలిస్తే హుండీ ఆదాయం రెట్టింపు అయ్యింది. అంతేకాదు రికార్డ్‌ను సృష్టించింది. ఈ యేడాదిలో ఇప్పటికే మూడుసార్లు వందకోట్ల రూపాయల ఆదాయం దాటినట్లు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 
 
శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ యేడాది మార్చిలో 105 కోట్ల రూపాయల ఆదాయం, జూన్ నెలలో వంద కోట్ల రూపాయలు, జూలైలో 106.28 కోట్ల రూపాలయ హుండీ ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డ్‌గా కూడా టిటిడి ఈఓ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

అన్నీ చూడండి

లేటెస్ట్

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

తర్వాతి కథనం
Show comments