తిరుమల శ్రీనివాసుడు ఆ రికార్డ్ సాధించాడు.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:57 IST)
ఆపద మ్రొక్కులవాడికి నిలువు దోపిడీనే అంటుంటారు పెద్దవారు. అంటే స్వామివారిని వేడుకొన్న తరువాత మ్రొక్కులు తీర్చుకునే భక్తులు కావాల్సినంత డబ్బులు హుండీలో సమర్పిస్తారన్నది అర్థం. స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. స్వామివారి ప్రాముఖ్యత అలాంటిది.
 
ఈ యేడాది హుండీ ఆదాయం బాగా పెరిగింది. గతంతో పోలిస్తే హుండీ ఆదాయం రెట్టింపు అయ్యింది. అంతేకాదు రికార్డ్‌ను సృష్టించింది. ఈ యేడాదిలో ఇప్పటికే మూడుసార్లు వందకోట్ల రూపాయల ఆదాయం దాటినట్లు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 
 
శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ యేడాది మార్చిలో 105 కోట్ల రూపాయల ఆదాయం, జూన్ నెలలో వంద కోట్ల రూపాయలు, జూలైలో 106.28 కోట్ల రూపాలయ హుండీ ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డ్‌గా కూడా టిటిడి ఈఓ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

తర్వాతి కథనం
Show comments