తిరుమల శ్రీవారి దర్శనం ఇలా వెళ్ళి అలా వచ్చేయండి.. ఎలా?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (21:22 IST)
ఒకవైపు చలి, మరోవైపు సెలవులు లేకపోవడంతో తిరుమలలో రద్దీ బాగా తగ్గింది. టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు గంటన్నర వ్యవధిలోనే దర్శనం అవుతుండగా ప్రత్యేక, దివ్య దర్శనం భక్తులకు అంతే సమయం పడుతోంది. క్యూలైన్లలో నడిచి వెళ్ళేందుకు పట్టేందుకు పట్టే సమయమే దర్సన సమయం కన్నా ఎక్కువగా కనిపిస్తోంది. 
 
తిరుమలలోని 31 కంపార్టుమెంట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సర్వదర్సనం క్యూలైన్లలో వెళ్ళిన భక్తులు నేరుగా స్వామివారిని దర్సించుకునే అవకాశం ఉంది. ఇలా వెళ్ళి అలా దర్సనం చేసుకొని బయటకు వచ్చేయవచ్చు. సాధారణంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో భక్తుల రద్దీ తిరుమలలో తక్కువగా ఉంటుంది. అదే పరిస్థితి ఈ యేడాది కూడా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...

తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం

ఐబొమ్మ వెబ్‌సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

తర్వాతి కథనం
Show comments