Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్ చేయాలంటూ అలిపిరి వద్ద ఆందోళన

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (22:15 IST)
తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించాలంటూ తిరుపతిలోని అలిపిరి వద్ద రాయలసీమ పోరాట సమితి ఆందోళనకు దిగింది. అమెరికా తరహా దాడులు జరిగితే తప్ప కళ్ళు తెరవరా అంటూ పోరాట సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్న నెలవున్న తిరుమలను ఎందుకు నో ఫ్లైయింగ్‌ జోన్‌ చేయరో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments