Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో మే నెలలో 25 లక్షల మంది భక్తుల శ్రీవారి దర్శనం

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (11:47 IST)
వేసవి సెలవులు కావడంతో మే నెలలో తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఒక్క నెలలోనే శ్రీవారిని 25,08,387మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో లభించింది. 79 కోట్ల 69 లక్షల రూపాయలు తితిదేకి లభించింది. 
 
అలాగే 60,50,483 మంది భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నదాన సముదాయంలో అన్నప్రసాదాలను స్వీకరించారు. 14,51,968మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 97,24,718మంది భక్తులు లడ్డూలను భక్తులకు తితిదే అందించింది. 18,529మంది శ్రీవారి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించారు. ప్రతియేటా వేసవి సెలవుల్లో భక్తులు అధికసంఖ్యలో రావడం సహజం. అయితే ఈసారి భక్తుల రద్దీ మరింత పెరిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

09-05-2025 శుక్రవారం దినఫలితాలు-చీటికిమాటికి చికాకుపడతారు

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

తర్వాతి కథనం
Show comments