Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీనివాసునికి ఘనంగా జ్యేష్టాభిషేకం

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (12:00 IST)
ఏడు కొండల్లో కొలువైవున్న తిరుమల శ్రీనివాసుని జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ విగ్రహాలైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి కవచాల సందర్భంగా ఈ ఉత్సవాన్ని తితిదే ప్రతి యేటా నిర్వహిస్తోంది. ఏడాది పొడవునా జరుగుతున్న ఉత్సవాలలో శ్రీవారికి వార్షికోత్సవాలు, వారోత్సవాలు, నిత్యోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. 
 
ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు పాడవకుండా యేడాదికి ఒకసారి శ్రీవారు ధరించిన కవచాలు తీసేస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం, అభిషేకాలు నిర్వహిస్తారు. రెండవరోజు స్వామివారికి వజ్రకవచం ధరింపజేస్తారు. 
 
మూడవరోజు మళ్ళీ వజ్రకవచం తీసి వేసి స్వర్ణకవచం ధరింపజేయనున్నారు. మళ్ళీ జ్యేష్టాభిషేకం వచ్చేంత వరకు ఈ స్వర్ణకవచంలోనే భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య జ్యేష్టాభిషేకం జరిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ పక్కన్న కూర్చున్న బొత్స కూడా సలహా ఇవ్వలేదు.. అయ్యన్న పాత్రుడు

Indian Students: ఇమ్మిగ్రేషన్‌లో మార్పులు చేసిన కెనడా.. భారతీయులకు గుడ్ న్యూస్

Sri Reddy: ఆ ముగ్గురిపై చేసిన కామెంట్లు.. శ్రీరెడ్డికి హైకోర్టు నుండి ఉపశమనం

నల్గొండ జిల్లాలో నోట్ల కట్టలు - రూ.20లక్షల విలువైన 500 నోట్ల కట్టలు (video)

Duvvada Srinivas: పవన్‌కు రూ.50 కోట్లు ఇస్తున్న చంద్రబాబు.. దువ్వాడ శ్రీనివాస్ ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

నేను రేయింబవళ్లు కష్టపడుతున్నా... కానీ నీకెలా విజయం వస్తుంది కాలపురుషా?

22-02-2025 రాశి ఫలితాలు: ఖర్చులు అంచనాలను మించుతాయి

21-02-2025 రాశి ఫలితాలు, ఈ రాశివారు ఇతరుల కోసం విపరీత ఖర్చు

అనూరాధా నక్షత్రం రోజున శ్రీలక్ష్మీ పూజ.. బిల్వపత్రాలు.. ఉసిరికాయ.. శుక్రహోర మరిచిపోవద్దు..

Kalashtami February 2025: ఆవనూనెతో కాలభైరవునికి దీపం.. నలుపు శునకానికి ఇవి ఇస్తే?

తర్వాతి కథనం
Show comments