Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డ్ స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. వరుసగా 35 మాసాలు వంద కోట్ల మార్క్

సెల్వి
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (11:59 IST)
తిరుపతి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల, కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం. ఈ ఆలయానికి, ప్రపంచంలోని వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారిని భారీ సంఖ్యలో దర్శించుకుంటూ వుంటారు. శ్రీవారి దర్శనం కోసం గంటలు గంటలు వేచి వుంటారు. స్వామి వారి దర్శనం కోసం ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, భక్తుల ఆకలి తీర్చేందుకు ఉచిత భోజనం వంటి వసతులు వున్నాయి. 
 
అలాగే శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ మొక్కులు తీరాక ఆలయంలోని హుండీలో భారీగా కానుకలు, డబ్బు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభం జనవరి నెలలో 20.05 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకా 106 కోట్ల 17 లక్షల రూపాయలు శ్రీవారికి హుండీ ఆదాయంగా వచ్చింది. ఈ ఆదాయంతో ఆలయ చరిత్రలోనే శ్రీవారి హుండీ కలెక్షన్లతో రికార్డ్ సృష్టించింది. తద్వారా వరుసగా వంద కోట్లకు పైగా హుండీ ఆదాయం సంపాదించిన 35వ మాసంగా జనవరి నిలిచింది. మార్చి 2022 నుంచి వరుసగా వందకోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటుతుందని టీటీడీ వెల్లడించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

అన్నీ చూడండి

లేటెస్ట్

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

తర్వాతి కథనం
Show comments