Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులు లేక బోసిబోయిన తిరుమల గిరులు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (09:29 IST)
కలియుగ వైకుంఠం తిరుమల ఖాళీగా కనిపిస్తోంది. వేసవి సెలవులు వదిలినా భక్తులు మాత్రం తిరుమలకు రావడం లేదు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు తిరుమల క్షేత్రానికి కరువయ్యారు. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 
 
అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకతో పాటు సర్వదర్శనం భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. మంగళవారం శ్రీవారిని 68,363 మంది భక్తులు దర్శంచుకోగా హుండీ ఆదాయం రూ.2.31 లక్షలుగా వచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

తర్వాతి కథనం
Show comments