Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ... 15 కంపార్టుల్లో భక్తులు

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:30 IST)
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఉంటుంది. అదేవిధంగా ఈ శుక్రవారం కూడా భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నాలుగు రోజులుగా బోసిపోయి కనిపించిన తిరుమల ప్రస్తుతం రద్దీతో కొనసాగుతోంది. 
 
శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 6 గంటలకుపైగా పడుతోంది. కాలినడక భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటలకుపై పడుతోంది. గురువారం శ్రీవారిని 66,658 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.42 కోట్ల మేరకు వసూలైంది. 
 

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

తర్వాతి కథనం
Show comments