Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు

ఐవీఆర్
మంగళవారం, 26 నవంబరు 2024 (13:27 IST)
కర్టెసి: టిటిడి
తిరుమల: టీటీడీ ఎస్వీ ప్రసాదం ట్రస్టు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టులకు చెన్నైకి చెందిన శ్రీవారి భక్తుడు వర్ధమాన్ జైన్ రూ.1.01 కోట్ల చొప్పున శనివారం విరాళంగా అందజేశారు.
 
ఈ మేరకు శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠ పీఠాధిపతి విద్యాశ్రీశా తీర్థ స్వామీజీ సమక్షంలో దాత టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maha Kumbh Mela: మహా కుంభ మేళాలో పవన్.. చిన్నచిన్న తప్పులు జరుగుతాయ్ (video)

భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం (Video)

ఆంధ్రాలో కూడా ఓ మొగోడున్నాడ్రా... అదే పవన్ కల్యాణ్: ఉండవల్లి అరుణ్ కుమార్

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

అన్నీ చూడండి

లేటెస్ట్

17-02-2025 సోమవారం రాశిఫలాలు - విలాసాలకు విపరీతంగా ఖర్చు...

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

తర్వాతి కథనం
Show comments