Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. బంగారు రథంపై గోవిందుడు..

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (21:16 IST)
తొమ్మిదిరోజుల పాటు వైభవోపేతంగా జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ప్రతిరోజు స్వామివారు ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఒక వాహనం, రాత్రి మరో వాహనంపై ఊరేగిన కలియుగ వైకుంఠుడిని భక్తులు అధికసంఖ్యలో దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం చక్రస్నానం వైభవోపేతంగా జరిగింది.
 
శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు. వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శంఖుచక్రాలను పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. చక్రస్నాన సమయంలో అధికసంఖ్యలో భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments