Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్‌లో బ్రహ్మోత్సవాలు... వైభవంగా నిర్వహిస్తాం: టీటీడీ ఈవో సాంబశివరావు

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2015 (09:57 IST)
తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 16వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 16-24, అక్టోబర్‌ 14-22 తేదీల్లో నిర్వహించే వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్టు చెప్పారు. 
 
తిరుమల, తిరుపతిలో రోజూ 40 వేల నుంచి లక్షమంది భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోనే లడ్డూ టోకెన్లు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో టీటీడీ ఆధ్వర్యంలో 10 మెగావాట్ల సౌరవిద్యుత్‌, 7.2 మెగావాట్ల పవన విద్యుత్‌ప్లాంట్లు నెలకొల్పనున్నట్లు ఈవో వివరించారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments