Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామీ... మా ప్రభుత్వాన్ని కాపాడంటున్న పన్నీర్ సెల్వం (Video)

తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి సేవలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం మైనారిటీలో ఉండటంతో పన్నీరుసెల్వం తిరు

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (15:25 IST)
తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి సేవలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం మైనారిటీలో ఉండటంతో పన్నీరుసెల్వం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
 
పన్నీరుసెల్వం వెంట కొంతమంది అన్నాడీఎంకే సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గత కొన్నిరోజులుగా తమిళనాడులో ప్రశాంత వాతావరణం కనిపించడంతో పన్నీరుసెల్వం నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి కూడా దర్శించుకోనున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

తర్వాతి కథనం
Show comments