Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామీ... మా ప్రభుత్వాన్ని కాపాడంటున్న పన్నీర్ సెల్వం (Video)

తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి సేవలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం మైనారిటీలో ఉండటంతో పన్నీరుసెల్వం తిరు

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (15:25 IST)
తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి సేవలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం మైనారిటీలో ఉండటంతో పన్నీరుసెల్వం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
 
పన్నీరుసెల్వం వెంట కొంతమంది అన్నాడీఎంకే సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గత కొన్నిరోజులుగా తమిళనాడులో ప్రశాంత వాతావరణం కనిపించడంతో పన్నీరుసెల్వం నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి కూడా దర్శించుకోనున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తర్వాతి కథనం
Show comments