Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్ర‌వ‌రి 24న నెల్లూరు, 27న చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (10:56 IST)
టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 24న నెల్లూరు జిల్లా, ఫిబ్ర‌వ‌రి 27న చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
 
ఫిబ్రవ‌రి 24వ తేదీన నెల్లూరు జిల్లా దొర‌వారి స‌త్రం మండలం కొత్త‌వారి ప‌ల్లి గ్రామంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌నివాస కల్యాణం జరగనుంది.
 
అలాగే, ఫిబ్రవ‌రి 27వ తేదీన చిత్తూరు కార్పొరేష‌న్‌ మాపా‌క్షి ప్రాంతంలో ఆభ‌య ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌వారి కల్యాణం జరుగనుంది.
 
 శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనేగాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు చేయ‌నున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పొరిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

తర్వాతి కథనం
Show comments