Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో రికార్డు స్థాయిలో రాహుకేతుపూజలు

Webdunia
మంగళవారం, 17 మే 2016 (14:26 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ప్రాముఖ్యత కలిగిన చిత్తూరు జిల్లాలోని ముక్కంటీశుని క్షేత్రం శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. గత నాలుగురోజులుగా ఖాళీగా ఉన్న వాయులింగేశ్వర క్షేత్రం ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతోంది. మంగళవారం ఉదయం నుంచి గంటల తరబడి స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ముక్కంటీశుని దర్శనం 5 గంటలకుపైగా పడుతోంది. 
 
మరోవైపు శ్రీకాళహస్తి చరిత్రలో రాహుకేతు పూజ రికార్ఢు స్థాయిలో జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో పాటు అక్కడి నుంచి వచ్చిన తమిళ భక్తులు, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం నిండిపోయింది. రాహు, కేతు పూజ నిర్వహించే ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. ఆలయ ఆవరణలో భక్తులను కూర్చోబెట్టి శ్రీకాళహస్తి దేవస్థానం పూజారులు రాహు, కేతు పూజ నిర్వహిస్తున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

నువ్వు ప్రేమికుడివి మాత్రమే, పెళ్లి నీతో కాదు: ప్రియుడు ఆత్మహత్య

రంగరాయ వైద్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతాడనుకుంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

10-02-2025 సోమవారం రాశిఫలాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

09-02-2025 ఆదివారం దినఫలితాలు- ధనలాభం పొందుతారు

09-02-2025 నుంచి 15-02-2025 వరకు ఫలితాలు.. అపజయాలకు కుంగిపోవద్దు..

08-02-2025 శనివారం దినఫలితాలు- పొగిడే వ్యక్తులను నమ్మవద్దు...

శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి గురించి తెలుసా? శేషాచలంలో 3.5 కోట్ల పవిత్ర తీర్థాలు

తర్వాతి కథనం
Show comments