Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు : గవర్నర్ చేతులమీదుగా ప్రారంభం

Webdunia
మంగళవారం, 10 మే 2016 (10:00 IST)
శ్రీభగవద్‌ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు మంగళవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామానుజ సహస్రాబ్ది సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శ్రీవేంకటేశ్వరస్వామివారికి, శ్రీరామానుజాచార్యులకు అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించనుంది. 
 
శ్రీరామానుజాచార్యుల విశేష సేవలకు నివాళిగా వచ్చే ఏడాది మే నెల వరకు ఉత్సవాలు 106 దివ్యదేశాల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రథయాత్రలు, శ్రీనివాస కల్యాణాలు, పుస్తకావిష్కరణలు, సదస్సులు వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీరామానుజ సంచార రథంతో పాటు కల్యాణరథం కూడా ఉత్సవమూర్తులను తీసుకుని వెళ్లనున్నాయి. రథాలను తితిదే రవాణా విభాగం సిద్ధం చేసింది. ఉత్సవాలను ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు మంగళవారం ప్రారంభించారు. ఇందుకోసం గవర్నర్ దపంతలు సోమవారమే తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments