Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నమయ్య పద కవితలు ఆలపించిన స్రవంతి

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (20:28 IST)
ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య విన్నపాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ క్రిష్టారావు కుమార్తె కుమారి ఐ.స్రవంతి భక్తులకు వినిపించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్రవంతి సంగీత కార్యక్రమాన్ని చేశారు. 
 
స్రవంతి శేషయ్య శాస్త్రి వద్ద సంగీత సాధన చేశారు. పద కవితా పితామహుడు అన్నమయ్య ఆలపించిన కీర్తనలు ఆమె భక్తులకు వినిపించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ క్రిష్ణారావు, మాజీ ఎంపి చింతా మెహన్ తదితరులు హాజరయ్యారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments