Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి అయ్యప్ప దర్శనం - ఆర్టీపీసీఆర్ రిపోర్టు ఉంటేనే ఎంట్రీ

Webdunia
శనివారం, 17 జులై 2021 (09:43 IST)
కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని శనివారం నుంచి తెరవనున్నారు. శనివారం నుంచి జులై 21 వరకు జరిగే నెలవారీ పూజా కార్యక్రమాల కోసం భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. 
 
అయితే, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా ధృవీరకణ పత్రం సమర్పించాల్సివుంటుంది. అలాగే, కరోనా ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే దేవస్థానంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నారు. 
 
ఆన్​లైన్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఆర్టీపీసీఆర్ రిపోర్టును సమర్పించాల్సివుంటుంది. లేనిపక్షంలో ఆలయంలోకి అనుమతించరు. అయితే, భక్తులను రోజుకు గరిష్టంగా 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments