Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి అయ్యప్ప దర్శనం - ఆర్టీపీసీఆర్ రిపోర్టు ఉంటేనే ఎంట్రీ

Webdunia
శనివారం, 17 జులై 2021 (09:43 IST)
కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని శనివారం నుంచి తెరవనున్నారు. శనివారం నుంచి జులై 21 వరకు జరిగే నెలవారీ పూజా కార్యక్రమాల కోసం భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. 
 
అయితే, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా ధృవీరకణ పత్రం సమర్పించాల్సివుంటుంది. అలాగే, కరోనా ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే దేవస్థానంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నారు. 
 
ఆన్​లైన్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఆర్టీపీసీఆర్ రిపోర్టును సమర్పించాల్సివుంటుంది. లేనిపక్షంలో ఆలయంలోకి అనుమతించరు. అయితే, భక్తులను రోజుకు గరిష్టంగా 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో తమ తొమ్మిదవ స్టోర్‌ ప్రారంభంతో కార్యకలాపాలను విస్తరించిన యమ్మీ బీ

మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ గుడ్ న్యూస్, 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితం

టీడీపీ కూటమి సర్కారు చాప్టర్ క్లోజ్... ఈ సారి వచ్చేది ప్రజాశాంతి పార్టీనే : కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి

పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల

అన్నీ చూడండి

లేటెస్ట్

08-03-2025 శనివారం దినఫలితాలు - ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి...

హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం- ఈ రాశులు వారు జాగ్రత్తగా వుండాలి..

Yadagirigutta: టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు

07-03-2025 శుక్రవారం దినఫలితాలు- సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది..

తితిదే అన్నప్రసాదంలో అవి గారెలా? వడలా?: తితిదే ఛైర్మన్‌కి ప్రశ్నల వర్షం

తర్వాతి కథనం
Show comments