Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అమ్మవారికి రూ. 17 లక్షల తులాభారం, టిటిడి ఈవోనే తొలిసారిగా..?

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (13:56 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మివ్రతం పర్వదినం సంధర్భంగా టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామంత్రి వేణుగోపాలక్రిష్ణ, టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డిలు కలిసి తులాభారం ప్రారంభించారు. ఆలయంలోని సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తరువాత ఛైర్మన్ దంపతులు, మంత్రి, ఈవో తమ బరువుకు తగిన బియ్యం, చక్కెర, బెల్లం సమర్పించి తులాభారాన్ని ప్రారంభించారు.
 
మొదటగా ఈవోనే తులాభారంలో కూర్చున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని టిటిడి నిర్ణయించింది. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన జయచంద్ర దంపతులు 17 లక్షల రూపాయల విలువైన తులాభారం ఆలయానికి బహూకరించారు.
 
దీంతో ఈ తులాభారాన్ని వరలక్ష్మి వ్రతం సంధర్భంగా ప్రారంభించారు. ఇక నుంచి భక్తులకు తులాభారం అందుబాటులో రానుంది. పుట్టిన పిల్లలకు ఎక్కువగా మ్రొక్కులు తీర్చుకోవడానికి తులాభారాన్ని సాధారణంగా వాడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

తర్వాతి కథనం
Show comments