Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల నుంచి బయల్దేరిన కృష్ణ పుష్కర క‌ల్యాణ ర‌థం(ఫోటోలు)

తిరుమ‌ల‌: కృష్ణా పుష్క‌ర సంరంభానికి తిరుమ‌లేశుడు త‌ర‌లివ‌స్తున్నాడు. పుష్క‌ర యాత్రికుల‌కు దీవెన‌లు అందించ‌డానికి శ్రీదేవి, భూదేవి స‌హిత వెంక‌టేశ్వ‌రుడు బెజ‌వాడ‌కు బ‌య‌లుదేరాడు. తిరుమ‌ల తిరుప‌తి నుంచి స్వామివారి పుష్క‌ర క‌ల్యాణ ర‌థం బ‌య‌లుదేరింది.

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (16:11 IST)
తిరుమ‌ల‌: కృష్ణా పుష్క‌ర సంరంభానికి తిరుమ‌లేశుడు త‌ర‌లివ‌స్తున్నాడు. పుష్క‌ర యాత్రికుల‌కు దీవెన‌లు అందించ‌డానికి శ్రీదేవి, భూదేవి స‌హిత వెంక‌టేశ్వ‌రుడు బెజ‌వాడ‌కు బ‌య‌లుదేరాడు. తిరుమ‌ల తిరుప‌తి నుంచి స్వామివారి పుష్క‌ర క‌ల్యాణ ర‌థం బ‌య‌లుదేరింది.
 
ఈ రథాన్ని లాంఛనంగా టీటీడీ ఇవో చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ప్రారంభించారు. టీటీడీ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వహించి, క‌ల్యాణ ర‌థాన్ని సాగ‌నంపారు. ఈ నెల 5 సాయంత్రానికి స్వామివారి ర‌థం విజయవాడ  చేరుకొంటుంది.
 
అక్క‌డి స్వ‌రాజ్ మైదాన్‌లో టీటీడీ నిర్మించిన న‌మూనా దేవాల‌యానికి చేరుకుంటుంది. స్వామివారి క‌ల్యాణానికి ఇక్క‌డ అంగ‌రంగ‌వైభంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు టిటిడి ప్ర‌క‌టించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

తర్వాతి కథనం
Show comments