Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా బూంది పోటు మరమ్మత్తు పనులు

Webdunia
సోమవారం, 13 జూన్ 2016 (10:35 IST)
తిరుమలలో రెండు రోజుల పాటు జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన బూందిపోటు పనులను తితిదే అధికారులు వేగవంతంగా చేస్తున్నారు. ఆలయంకు అతిసమీపంలో ఉన్న ఈ బూంది పోటులో కొత్త సామగ్రిని అమరుస్తున్నారు తితిదే సిబ్బంది. 
 
భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిపుణుల సూచనలను తితిదే పాటిస్తోంది. ప్రస్తుతం నాలుగు వరుసల్లో రెండింటిని 20 పొయ్యిలపై బూంది తయారీ ముమ్మరంగా జరుగుతోంది. 
 
లడ్డూ ప్రసాదం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నాలుగు వరుసల్లోని 40 గ్యాస్‌ పొయ్యిలు పనిచేసే విధంగా పనులు చేస్తున్నారు. తితిదే ఈఓ సాంబశివరావు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఎందుకో తెలుసా? (video)

Telugu Compulsory: తెలుగు తప్పనిసరి- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఐటీ నగరం బెంగుళూరులో రెడ్ అలెర్ట్ ... ఎందుకో తెలుసా?

Nara Lokesh: దళితులకు గుండు కొట్టించి, వారిని చంపి డోర్ డెలివరీలు చేసిన వారు మీరే! (video)

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

రాత్రి నిద్రించే ముందు మహిళలు ఇలా చేస్తున్నారా? బెడ్‌రూమ్‌లో?

24-02-2025 సోమవారం దినఫలితాలు - ఇతరుల విషయాల్లో జోక్యం తగదు...

23-02-2025 నుంచి 01-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

23-02-2025 ఆదివారం దినఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

నేను రేయింబవళ్లు కష్టపడుతున్నా... కానీ నీకెలా విజయం వస్తుంది కాలపురుషా?

తర్వాతి కథనం
Show comments