Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా బూంది పోటు మరమ్మత్తు పనులు

Webdunia
సోమవారం, 13 జూన్ 2016 (10:35 IST)
తిరుమలలో రెండు రోజుల పాటు జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన బూందిపోటు పనులను తితిదే అధికారులు వేగవంతంగా చేస్తున్నారు. ఆలయంకు అతిసమీపంలో ఉన్న ఈ బూంది పోటులో కొత్త సామగ్రిని అమరుస్తున్నారు తితిదే సిబ్బంది. 
 
భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిపుణుల సూచనలను తితిదే పాటిస్తోంది. ప్రస్తుతం నాలుగు వరుసల్లో రెండింటిని 20 పొయ్యిలపై బూంది తయారీ ముమ్మరంగా జరుగుతోంది. 
 
లడ్డూ ప్రసాదం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నాలుగు వరుసల్లోని 40 గ్యాస్‌ పొయ్యిలు పనిచేసే విధంగా పనులు చేస్తున్నారు. తితిదే ఈఓ సాంబశివరావు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

తర్వాతి కథనం
Show comments