Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదార్నాథ్ ఆలయం మూసివేత... ఎందుకు?

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (14:42 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ ఆలయాన్ని శనివారం మూసివేశారు. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మూసివేశారు. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆలయం మూసి ఉంటుందని చార్ధామ్ దేవస్థానం నిర్వహణ బోర్డు తెలిపింది. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాల అనంతరం కేదార్నాథుడి విగ్రహాలను ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించారు.
 
అదేవిధంగా యమునోత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 12.15 గంటలకు యమునోత్రిని మూసివేశారు. యమునా దేవి, ఆమె సోదరుడు షాని మహరాజ్, తల్లి భోగ్మూర్తి ఉత్సవ్ డోలీలను ఊరేగింపుగా జంకి ఛాటి సమీపంలోని ఖర్సాలీ గ్రామానికి తరలించారు. మరోవైపు గంగోత్రి ఆలయాన్ని శుక్రవారం మూసివేయగా బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 20న మూసివేయనున్నట్టు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

తర్వాతి కథనం
Show comments