Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలాయంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకు ఈనెల 13వ తేదీ అంకురార్పణ చేస్తారు.

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (12:50 IST)
తిరుమల శ్రీవారి ఆలాయంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకు ఈనెల 13వ తేదీ అంకురార్పణ చేస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే కైంకర్యాలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల, దేవస్థానం సిబ్బంది కారణంగా తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను తితిదే యేటా నిర్వహిస్తోంది. 
 
ఉత్సవాల నేపథ్యంలో 13న వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, 14 నుంచి 16వరకు విశేష పూజ , అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది. అర్చన, తోమాలసేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

తర్వాతి కథనం
Show comments