Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుచానూరులో శ్రీవారి పాదుకుల ఊరేగింపు

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (18:06 IST)
పద్మావతీ అమ్మవారి గరుడోత్సవం సందర్భంగా శ్రీవారి పాదుకలు తిరుమల నుంచి తిరుచానూరుకు తీసుకు వచ్చారు. ఆ పాదుకలను ఇక్కడ ఊరేగించడం ఆనవాయితీ. పసుపు మండపం నుంచి బయటకు తీసిన ఆ పాదుకలను సోమవారం ఉదయం తిరుచానూరులో ఊరేగించారు. అనంతరం రాత్రికి జరిగే గరుడోత్సవంలో వినియోగిస్తారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments