Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముత్యపు పందిరి వాహనంపై పద్మావతీ అమ్మవారు

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (19:02 IST)
కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం తిరుచానూరు పద్మావతీ అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన భక్తులు తరించిపోయారు. శోభాయమానంగా ఖరీదైన ముత్యాలతో అలంకరించిన ముత్యపుపందిరి వాహనంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
 
ముత్యపుపందిరిని కనుల పండవలా తయారుచేశారు. అదేసమయంలో అమ్మవారిని కూడా వజ్రవైఢూర్యాలతో కూడిన ఆభరణాలను అలంకరణతో తేజోవంతంగా కనిపించారు. కాలేయ మర్దనం చేస్తున్న క్రిష్ణస్వామి అమ్మవారితో పాటు ముత్యపుపందిరి వాహనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. 
 
ఈ వాహనం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ తిరుమాడ వీధులలో ఊరేగింది. ఈ కార్యక్రమంలో జియర్ స్వామి, టీటీడీ తిరుపతి ఈవో ఎంజి గోపాల్, జేఈవో పోలా భాస్కర్, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారిణి చెంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments