మధుర మీనాక్షి ఆలయంలో బయటపడిన సొరంగం.. నిధులున్నాయట!

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:27 IST)
సుప్రసిద్ధ క్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో గతంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి గుర్తుండే వుంటుంది. అయితే ప్రస్తుతం ఆ ఆలయంలో రహస్య సొరంగం ఒకటి బయటపడింది.


ఆలయం ప్రాంగణంలో మరమ్మతు పనులు జరుపుతుండగా, ఈ సొరంగాన్ని అధికారులు గుర్తించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పార్కింగ్ షెడ్ నిర్మాణానికి తవ్వకాలు జరుపుతుండగా.. ఈ సొరంగం బయటపడింది. పురాతన స్తూపం, 10 అడుగుల ఎత్తు ఉన్న ఓ మండపం, దాని కింద నుంచి సొరంగ మార్గం వెలుగులోకి వచ్చాయి.
 
ఈ సొంరంగం ఆలయం లోపలి నుంచి ప్రారంభమై.. ఎంతవరకూ వెళ్లిందనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాణి మంగమ్మాళ్ దీన్ని నిర్మించి ఉండవచ్చని పురాతన శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండగా, ఈ సొరంగంలో భారీ నిధి దాగుందని స్థానికులు చెప్తున్నారు.

సొరంగం బయట పడటంతో తవ్వకాలను అధికారులు నిలిపేశారు. దీంతో రంగంలోకి దిగిన పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సొరంగం రహస్యాన్ని తేల్చే పనిలో పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

లేటెస్ట్

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments