Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 1 నుంచి ఆర్జిత సేవల అడ్వాన్సు బుకింగ్ నో... సామాన్య భక్తులకు కష్టాలే....

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (20:56 IST)
ఆర్జిత సేవ అడ్వాన్సు బుకింగ్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం తిలోదకాలిచ్చింది. తిరుమలకు వచ్చి అడ్వాన్సు బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందవచ్చుననుకునే వారు ఆ.. ఆలోచనలు మానుకోవాలి. డిసెంబర్ 1 నుంచి ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నారు. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను పొందాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే ఇంతకుముందు తిరుమలలో సాధారణ భక్తులు అడ్వాన్సు బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను పొందవచ్చు.

 
అయితే టీటీడీ అధికారులు పాదర్శకత పేరుతో సాధారణ భక్తులకు ఉన్న ఆర్జిత సేవా టికెట్లను దక్కించుకునే అవకాశాన్ని కూడా దెబ్బతీసింది. డిసెంబర్ 1 నుంచి కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే భక్తులు ఈ టికెట్లను పొందాల్సి ఉంటుంది. చివరకు డిడిల ద్వారా టికెట్లను కూడా పొందే అవకాశం లేదు. వాటిని కూడా రద్దు చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments