Webdunia - Bharat's app for daily news and videos

Install App

#VaishnoDevi : రోజుకు 50వేల మంది భక్తులు మాత్రమే...

జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటై వైష్ణోదేవి ఆలయ సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ ఎన్.జి.టి కీలక ఆదేశాలు జారీ చేసింది.

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (14:03 IST)
జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటై వైష్ణోదేవి ఆలయ సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ ఎన్.జి.టి కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆలయాన్ని దర్శించుకునేందుకు రోజుకు కేవలం 50 వేల మంది భక్తులు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ ఆలయం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కట్రాలో ఉంది. 
 
ఈ ఆలయంలో ఇటీవలి కాలంలో తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఎన్.జి.టి ఈ తరహా నిర్ణయం తీసుకుంది. నిజానికి తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని ప్రతి రోజూ లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ, ఏ రోజు కూడా తొక్కిసలాటలు చోటుచేసుకోలేదు. అయితే, వేల సంఖ్యలో వచ్చే వైష్ణోదేవి ఆలయంలో మాత్రం ఈ తరహా తొక్కిసలాటలు జరుగుతుండటంతో ఎన్.జి.టి ఈ తరహా నిర్ణయం తీసుకుంది. 

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments