Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామి

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (10:15 IST)
తిరుమలలో జరుగుతున్న ఆరవ రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప ఉత్సవమూర్తులు స్వర్ణరథంపై తిరువీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగారు. పట్టువస్త్రాలు, విలువైన ఆభరణాలతో అలంకరించబడిన మలయప్ప స్వామిని తిలకించిన భక్తులు 'గోవిందా... గోవిందా...' అంటూ స్మరించుకున్నారు. 
 
మరోవైపు హ‌నుమంత వాహ‌నంపై కోదండ రామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూడ్సు రైలును ఢీకొన్న మైసూర్ - దర్బంగా ఎక్స్‌ప్రెస్... మంటల్లో 2 బోగీలు..

పవన్‌ను వేధిస్తున్న అనారోగ్య సమస్యలు.. కారణం ఏంటి?

తిరుచ్చిలో ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్.. ప్రయాణికులకు పోయిన ప్రాణం తిరిగొచ్చింది..

పని చేయని హైడ్రాలిక్ సిస్టమ్ - ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమస్య.. తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం: 2 గంటలుగా ఆకాశంలోనే తిరుగుతోంది

అన్నీ చూడండి

లేటెస్ట్

బతుకమ్మ పండుగ చివరి రోజు.. సద్దుల బతుకమ్మను రకరకాల పువ్వులతో..

స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామి

10-10-2024 గురువారం దినఫలితాలు : మితంగా సంభాషించండి.. వాగ్వాదాలకు దిగవద్దు...

గురువారం అరటిచెట్టును పూజిస్తే.. ఆ దోషం తొలగిపోతుందట..

ఈరోజు రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా నమ్మవద్దు

తర్వాతి కథనం
Show comments