Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం

Webdunia
బుధవారం, 11 మే 2016 (16:54 IST)
తిరుపతిలోని శ్రీకోదండ రామస్వామి ఆలయంలో పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణ మధ్య పుష్పయాగ ఘట్టం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని వేదపండితులు జరిపారు. అంతకుముందు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మంగళవారం ఆలయంలో అంకురార్పణ జరిపారు. మేధినిపూజ, మృత్సంగ్రహనం, సేనాధిపతి ఉత్సవం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. 
 
కోదండరామాలయంలో ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలలోగానీ, నిత్య కైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార, అనధికారుల వల్ల భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పుష్పగాయాన్ని తితిదే నిర్వహిస్తూ వస్తోంది. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయన్నది అర్చకుల నమ్మకం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments