Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం

Webdunia
బుధవారం, 11 మే 2016 (16:54 IST)
తిరుపతిలోని శ్రీకోదండ రామస్వామి ఆలయంలో పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణ మధ్య పుష్పయాగ ఘట్టం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని వేదపండితులు జరిపారు. అంతకుముందు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మంగళవారం ఆలయంలో అంకురార్పణ జరిపారు. మేధినిపూజ, మృత్సంగ్రహనం, సేనాధిపతి ఉత్సవం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. 
 
కోదండరామాలయంలో ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలలోగానీ, నిత్య కైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార, అనధికారుల వల్ల భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పుష్పగాయాన్ని తితిదే నిర్వహిస్తూ వస్తోంది. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయన్నది అర్చకుల నమ్మకం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

లేటెస్ట్

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

తర్వాతి కథనం
Show comments