Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభయాంజనేయస్వామి కంటనీరు.. భారీస్థాయిలో తరలివస్తోన్న భక్తులు!

Webdunia
సోమవారం, 30 మే 2016 (14:21 IST)
ఖమ్మం జిల్లాలోని వైరా మండలం బ్రాహ్మణపల్లి అగ్రహారంలో వెలసిన అభయాంజనేయస్వామి కంట నీరు ధారగా కారిపోతోంది. ఆలయ పాలకవర్గం గడువు ముగియడంతో అర్చకులు ఆదివారం ఆలయాన్ని మూసేశారు. 
 
అయితే అభయాంజనేయస్వామి కంట నీరు కారడాన్ని చూసేందుకు గ్రామస్తులు భారీ స్థాయిలో తరలివస్తున్నారు. ఇంకా అబయాంజనేయస్వామి కంట నీరు కారడం అశుభ సూచకమా అన్నట్లు భక్తులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments