Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి... సముద్ర స్నానాలకు పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం పరమ పవిత్రంగా భావించే పౌర్ణమి నాడు సముద్ర స్నానాలకు భక్త జనం పోటెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో కార్తీక పౌర్ణమి జ్యోతిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ లాంఛనంగా ప్రారంభ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (13:24 IST)
కార్తీక మాసం పరమ పవిత్రంగా భావించే పౌర్ణమి నాడు సముద్ర స్నానాలకు భక్త జనం పోటెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో కార్తీక పౌర్ణమి జ్యోతిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. సముద్ర తీరంలో ఉదయానే భక్తుల రద్దీ బాగా పెరిగింది. 
 
తెలతెలవారుతుండగానే, సముద్రునికి పౌర్ణమి జ్యోతి వెలిగించి హారతి ఇచ్చి పౌర్ణమి స్నానాలు ప్రారంభించారు. పవిత్ర సాన్నానికి దాదాపు 5 లక్షల మంది భక్తులు చేరుకున్నారు. కార్తీక పూర్ణిమ పర్వదినం సందర్భంగా భక్త జనసంద్రంగా మారింది మంగినపూడి సముద్ర తీరం. తెలుగు రాష్ట్రాల నుండి తరలి వస్తున్న భక్తులు సాయంత్రం అమృత పాశుపత హోమం, కార్తీక దీపారాధన, సాగర హారతి, టపాసుల మోత మోగిస్తున్నారు
అన్నీ చూడండి

తాజా వార్తలు

Manohar Lal Dhakad: హైవేపై మనోహర్ లాల్ ధకాడ్ రాసలీలలు- కేసు నమోదు

Husband Cries: లేబర్ వార్డుకు వెళ్లిన మహిళ.. కన్నీళ్లు పెట్టుకున్న భర్త.. వీడియో వైరల్

COVID Variants: పెరిగిపోతున్న కోవిడ్ కేసులు - దేశంలో రెండు కొత్త వేరియంట్ల గుర్తింపు

Taj Mahal: తాజ్‌మహల్ చుట్టూ అత్యాధునిక యాంటీ-డ్రోన్ వ్యవస్థ

స్వచ్ఛ మహానాడు, జీరో-వేస్ట్ ఈవెంట్‌.. 50వేల మంది ప్రతినిధులు హాజరు

అన్నీ చూడండి

లేటెస్ట్

Apara Ekadashi 2025: అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసీకోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

తర్వాతి కథనం
Show comments